Category: హైదరాబాద్ జిహెచ్ఎంసి

ఖమ్మం నగర కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీకి జలక్

**బ్రేకింగ్.. న్యూస్.. బిఆర్ఎస్ పార్టీకి జలక్ మహిళా కార్పొరేటర్లు ఖమ్మం ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు జనవరి 7 )) ఖమ్మం నగరంలోని 33వ,34. డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఈరోజు మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

హైదరాబాద్ మన జ్యోతి న్యూస్ డెస్క్ జనవరి 5

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రా రంగనాథ్.. ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా..!! హైడ్రా రంగనాథ్ అంటే.. చెరువుల్ని కబ్జా చేసిన వారికి.. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారికి కలలోకి వస్తూంటారు. ఇప్పుడు ఆయన కొత్తగా అవినీతి అధికారులకు కూడా పెద్ద గండంగా మారారు. చెరువుల్ని కబ్జా…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తుమ్మల యుగంధర్.?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తుమ్మల యుగంధర్..? ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు అక్టోబర్ 6మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడుగా యువకుడు ఉత్సవాంతుడు సమర్ధుడు రాజకీయ పరిపూర్ణ గలిగిన వ్యక్తి జూబ్లీహిల్స్ ప్రజలకు కావలసిన అభివృద్ధి సంక్షేమాన్ని అందించగల…

శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్న 79 సంవత్సరాల వృద్ధురాలికి అరుదైన శాస్త్ర చికిత్స అందించిన కాపాడిన యశోద హాస్పిటల్ సోమాజిగూడ

శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 79 సంవత్సరాల వృద్ధులను అరుదైన శాస్త్ర చికిత్స అందించి కాపాడిన యశోద హాస్పిటల్స్ పల్మోనాలజీ బృందం ఖమ్మం మమత హాస్పిటల్ రోడ్డు ప్రాంతానికి చెందిన 79 సంవత్సరాల వృద్ధురాలు శ్రీమతి మేదరపు జానికమ్మ శ్వాసకోశ వ్యాధి మరియు…

లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి  అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.

ఈ ప్రత్యేక పూజల సందర్భంగా మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హర్కర వేణుగోపాల్ రావు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్…

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య, కోశాధికారిగా కంచె సత్యనారాయణలు ఎన్నికయ్యారు

హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 29 వేదిక జలవిహార్ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులకు ఉత్సాహభరిత వాతావరణంలో సజావుగా, పారదర్శకంగా,ప్రశాంతంగా జరిగాయి.హైదరాబాద్ జలవిహార్ ప్రాంగణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం అత్యున్నత నిర్ణాయక మండలి అయిన అపెక్స్…

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందక ఆగిన గుండె

తెచ్చిన లోన్లు కట్టలేక..వచ్చే డబ్బులు రాక రిటైర్డ్‌ ఉద్యోగి మనోవేదన గుండెపోటుతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి నెల్లికుదురు, జూన్‌ 25 మన జ్యోతి బ్యూరో . వెంపటి నాయుడు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం…

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ

హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 24 వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడని లంచగొండి అధికారులు అంబర్‌పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ ఏఈ మనీషా రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్…

You missed