Category: సత్తుపల్లి నియోజకవర్గ

కల్లూరు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మన జ్యోతి న్యూ ఇయర్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన మట్ట దయానంద విజయ్ కుమార్ చేతులతో ఆవిష్కరించడం జరిగింది

కల్లూరు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో మన జ్యోతి విఎన్బి న్యూస్ సంయుక్తంగా న్యూ ఇయర్ క్యాలెండర్ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ చేతులతో ఆవిష్కరించడం జరిగిందిసత్తుపల్లి ఫిబ్రవరి…

79 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్

సత్తుపల్లి పట్టణం – స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమాల్లో పాల్గొన్న..సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 15 )) స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా సత్తుపల్లి…

సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో KCR, KTR దిష్టిబొమ్మలు దహనం చేసిన..కాంగ్రెస్ శ్రేణులు

సత్తుపల్లి ((.మన జ్యోతి ప్రతినిధి జూలై 19 ))◆ నిన్న ఖమ్మం జిల్లా పర్యటన లో KTR తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బట్టి గారిపై, శ్రీ తుమ్మల గారిపై,…

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరులో పర్యటించారు

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరు లో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి *సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జూలై 19* కల్లూరు మండలంలోని కల్లూరు మున్సిపాలిటీ మరియు నారాయణపురం శ్రీరామపురం,ముచ్చవరం,చెన్నూరు రావికంపాడు,పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి ఈ…

పెనుబల్లి వద్ద సీతారామ జలాలని స్థానిక రైతులు నాయకులతో కలిసి గంగమ్మ పూజ చేసి రైతులకి అందిస్తున్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద

సత్తుపల్లి నియోజకవర్గం– పెనుబల్లి మండలంలో సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జులై 18◆ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి, కృష్ణ జలాల అనుసంధానం నీటిని పెనుబల్లి మండలం వద్ద రైతు సోదరులతో కలిసి నీటిని రైతుల పంట పొలాలకి విడుదల చేసిన……

You missed