Category: Khammam

సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు రెండు రోజులపాటు మదిరలో జరిగిన 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి మహాసభలలో 91 మందితో కౌన్సిల్ ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంభం లో జన్మించారు విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ 23వ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో జన్మించారు విద్యార్థి యువజన ఉద్యమాలలో పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంలో సుదీర్ఘకాలం జిల్లా రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తించారు ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు, వీరిద్దరు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు భాగం హేమంతరావు మహమ్మద్ మౌలానా తదితరులు నూతన నాయకత్వాన్ని అభినందించారు

సిజ్ చేసిన ఇసుక “మాయా”జాలం.

#..పోలీస్, రెవిన్యూ అధికారులు సీజ్‌ చేసిన డంపులూ మాయం..# వేలంపాటరోజే అధికారులకు ఝలక్. సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు చేపట్టని సంబంధిత అధికారులు. *తిరుమలాయపాలెం (( మన జ్యోతి ప్రతినిధి జూలై 19 )) పట్టుబడిన ఇసుక డంప్ లు…

సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో KCR, KTR దిష్టిబొమ్మలు దహనం చేసిన..కాంగ్రెస్ శ్రేణులు

సత్తుపల్లి ((.మన జ్యోతి ప్రతినిధి జూలై 19 ))◆ నిన్న ఖమ్మం జిల్లా పర్యటన లో KTR తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బట్టి గారిపై, శ్రీ తుమ్మల గారిపై,…

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరులో పర్యటించారు

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరు లో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి *సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జూలై 19* కల్లూరు మండలంలోని కల్లూరు మున్సిపాలిటీ మరియు నారాయణపురం శ్రీరామపురం,ముచ్చవరం,చెన్నూరు రావికంపాడు,పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి ఈ…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోవంద మందికి అన్న ప్రసాద వితరణ

ఖమ్మం, జూలై 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని 11వ డివిజన్ వరదయ్య నగర్ లో శనివారం లయన్స్ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నిరుపేదలకు, కష్టజీవులకు, శ్రామికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

పెనుబల్లి వద్ద సీతారామ జలాలని స్థానిక రైతులు నాయకులతో కలిసి గంగమ్మ పూజ చేసి రైతులకి అందిస్తున్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద

సత్తుపల్లి నియోజకవర్గం– పెనుబల్లి మండలంలో సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జులై 18◆ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి, కృష్ణ జలాల అనుసంధానం నీటిని పెనుబల్లి మండలం వద్ద రైతు సోదరులతో కలిసి నీటిని రైతుల పంట పొలాలకి విడుదల చేసిన……

కేటీఆర్ పై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 18 మాట్లాడేముందు మీ నాన్న గారినీ అడిగి అభివృద్ధి పై మాట్లాడాలిప్రజలు పీకేసినోళ్లు పీకుతామంటే అపహాస్యం గా ఉందిమీ అహంకారం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారు.సీతారామ ప్రాజెక్ట్ రోళ్లపాడు లో కేసీఆర్ శంకుస్థాపన చేస్తే…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర, చంద్రావతిలతో కలిసి మాజీ ఎమ్మెల్సీ పువ్వాడతో భేటీ

ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో జులై 18 )) వెంపటి నాయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి,మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.కేటీఆర్ పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను…

రఘునాధపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల…

ఇందిరమ్మ ప్రభుత్వం తోనే అభివృద్ధి

ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో బీటీ రోడ్డు శంకుస్థాపన…

You missed