Category: ఖమ్మం నియోజకవర్గం 112

నాలుగో డివిజన్లో రాజీవ్ నగర్ గుట్టపై సిసి రోడ్ల శంకుస్థాపనకు విచ్చేసిన *తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం (( మన జ్యోతి బ్యూరో జూన్ 25 ))

మరియు గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ఖమ్మం నగరం మేయర్ పునుకోలు నీరజ మరియు డిప్యూటీ మేయర్ ఫాతిమా మరియు డివిజన్ కార్పొరేటర్లు మరియు డివిజన అధ్యక్షులు పలు డివిజన్ నాయకులు పాల్గొనడం…

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలెక్టరేట్లో కలిసి అభినందనలు తెలియజేశారు

ఖమ్మం జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ సదానంద చారిఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జూన్ 23 ))ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు…

బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి

భద్రాద్రి జిల్లా మన జ్యోతి బ్యూరో బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేసాడు దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.ఈరోజు రూ 2500…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 36వ డివిజన్లో మంచి నీరు కలుషితమైన వాటర్ వచ్చుచున్నది బాటిల్ నీరు శాంపిల్ గా స్వీకరించవలెను పరిశీలించవలసిందిగా మనవి ఖమ్మం మే 30 (( మన జ్యోతి ప్రతినిధి )) వెంపటి నాయుడు

గౌరవ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్యగారికి నమస్కరించినది విన్నవించుకుంటున్నాము ఈరోజు అనగా 30- 05- 2025 సాయంత్రం 36వ డివిజన్ లోని ప్రజలకి అందించే మంచినీళ్లు ఈరోజు ఇలా మురుకులుగా రావడం జరిగింది కావున పరిశీలించి తగిన చర్య…

నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్.

అవసరమైతే ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకొని నకిలీ విత్తనాలను కట్టడి చేయాలి. ఖమ్మం మే 30 (( మన జ్యోతి బ్యూరో )) వెంపటి నాయుడు డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ పదేండ్ల పాటు ప్రజలను దగా చేసింది. ప్రజా…

గౌడ కమ్యూనిటీ హల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి .

మాజీ ఎమ్యేల్సి శ్రీ బాలసాని లక్ష్మినారాయణ గౌడ్ ఖమ్మం మే 30 మన జ్యోతి బ్యూరో స్థానిక బాలాజీ ఎస్టేట్స్ ఆఫీసులో తెలంగాణ గౌడ సంఘం , గోపా సంఘం ఖమ్మం జిల్లా గౌడ సంఘం ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

ఏసీబీ డి ఎస్పీ రమేష్ కు నగదు రివార్డ్ అందజేసిన ఏసీబీ డి జి పీ విజయకుమార్ కొత్తగూడెం (( మన జ్యోతి బ్యూరో మే 30)) వెంపటి నాయుడుఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ ఉమ్మడి జిల్లా లో అత్యధిక అవినీతి కేసుల్లో అరెస్ట్లు చేసినందుకు ఏసీబీ డీజీపీ విజయ్ కుమార్ నుండి ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ కు క్యాష్ రివార్డు దక్కింది.

టిజెఎఫ్ రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయండి– తెలంగాణ కోసం పోరాడిన ప్రతి జర్నలిస్ట్ ఆహ్వానితులే– టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి

ఖమ్మం, మే 30 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001, మే 31న అల్లం నారాయణ సార్ సారధ్యంలో ‘తెలంగాణ జర్నలిస్టుల ఫోరం’గా ఏర్పడి…

ఖమ్మం జిల్లా గ్రానైట్ అండ్ టైల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, ఎలక్ట్రీషన్స్ యూనియన్ అధ్యక్షుడు గోవర్థన్ లను సత్కరించిన మున్నూరుకాపు నాయకులు*ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడ మే 30,ఖమ్మం;శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లా గ్రానైట్ అండ్ టైల్స్…

You missed