Author: Naidu

ఉత్తర దక్షిణ భారతదేశానికి అనుసంధానం ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి మంత్రి తుమ్మల

ఖమ్మం *మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు డిసెంబర్ 20* ఉత్తర, దక్షిణ భారత దేశానికి అనుసంధానం ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి … రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు కొత్త…

పాడేపట్టి.. కన్నీటి వీడ్కోలు మంత్రి పొంగులేటి

పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు..! కూసుమంచి/పాలేరు మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు డిసెంబర్ 20 రాజకీయం అంటే కేవలం పదవులు… అధికార దర్పం మాత్రమే కాదు.. అంతకు మించిన ఆత్మీయ అనుబంధమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల…

కారేపల్లి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

కారేపల్లి లో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆర్ ఐ భద్రాద్రి కొత్తగూడెం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు డిసెంబర్ 18 దౌలూరి శుభ కామేశ్వరి దేవీ. ఆర్ ఐ కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం…

ఖమ్మం మధ్య రైల్వే గేటు వద్ద ఆర్ఓబి గ్రీన్ సిగ్నల్

ఖమ్మం మధ్య గేటు వద్ద ఆర్వోబికి గ్రీన్ సిగ్నల్ ఖమ్మం, డిసెంబర్, 16: మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం నగరంలో రెండు ప్రధాన వ్యాపార కూడళ్లు గాంధీ చౌక్, కమాన్ బజార్లను కలిపే మధ్యగేటు వద్ద రైల్ ఓవర్…

సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

బీసీ లకు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించిన పాలక పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ చారి ఆత్మకు శాంతి చేకురాలి తెలంగాణ బీసీ జేఏసీ ఖమ్మం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి…

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రా రంగనాథ్.. ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా..!! హైడ్రా రంగనాథ్ అంటే.. చెరువుల్ని కబ్జా చేసిన వారికి.. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారికి కలలోకి వస్తూంటారు. ఇప్పుడు ఆయన కొత్తగా అవినీతి అధికారులకు కూడా పెద్ద గండంగా మారారు. చెరువుల్ని కబ్జా…

రఘునాధపాలెం మండల అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి అన్నారు

రఘునాథపాలెం/05-12-2025 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు రఘునాథపాలెం ఖమ్మం రఘునాథపాలెం మండలం అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే…మాజీ మంత్రి పువ్వాడ.. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలవాలి… ఎన్నికల్లో పోరాడి గెలవాలి కానీ బెదిరింపులతో ఏకగ్రీవం…

యువత రావాలి మార్పు కోసం వచ్చాం మీ ముందుకి పిలుపునిచ్చిన ప్యానల్ అభ్యర్థులుఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 12 ))చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సన్నాక సమావేశం కోణార్క్ హోటల్లో ముఖ్య అతిథులు అతిరథ మహారధులు సమక్షంలో నిర్వహించుకున్నారుఉద్దేశం కురివెళ్ల ప్రవీణు అండ్ గొడవర్తి శ్రీనివాసరావు గారి ప్యానల్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముఖ్య విషయం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శుల ఈసీ నెంబర్స్ ఈ ఫ్యాను అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించవలసిందిగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు వ్యాపారవేత్తల మా యొక్క ఫ్యానుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించవలసిందిగా అధ్యక్షుడిగా కురివెళ్ల ప్రవీణ్ కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు మరియు ఈసీ నెంబర్స్ లక్ష్మీ కాంతారావు మాటేటి కిరణ్ నేరెళ్ల శేషగిరిరావు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ ప్యానల్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కురువెళ్ల ప్రవీణ్ గారు అభ్యర్థించారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరుకూరి కృష్ణమూర్తి చిన్నికృష్ణ రావు వేములపల్లి వెంకన్న కొప్పు నరేష్ కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు పసుమర్తి రామ్మోహన్ కమ్మర్తకు మురళి వెండి బంగారం శాఖ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నందగిరి సదానంద చారి కిరాణ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు హాజరై కురువెల్ల ప్రవీణ్ గారి ప్యానల్ ని మద్దతు తెలియజేశారు వర్తక వ్యాపారవేత్తల సమస్యల్ని వాళ్లకి అండగా ఉంటూ సమస్యల్ని పరిష్కరించే దిశగా మా యొక్క ప్యానల్ అభ్యర్థులు నీకు మీ వ్యాపారాలకు అండదండగా నిలవడానికి మీ ముందుకు వచ్చాము మార్పు కోసం88 సంవత్సరాల చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ని పునర్ నిర్మించాలని మా లక్ష్యానికి మీ అందరి తోడ్పాటును అం�

ఖమ్మం పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం జరిగింది

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 11 చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వ్యాపారులకు వెండి బంగారం శాఖ వర్తకులకు…

You missed