**బ్రేకింగ్.. న్యూస్..
బిఆర్ఎస్ పార్టీకి జలక్ మహిళా కార్పొరేటర్లు
ఖమ్మం ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు జనవరి 7 ))
ఖమ్మం నగరంలోని 33వ,34. డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఈరోజు మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరిన స్థానిక కార్పొరేటర్ తోట ఉమా రాణి వీరభద్రరావు. రుద్ర గాని శ్రీదేవి ఉపేందర్ డివిజన్ లో మారనున్న రాజకీయ సమీకరణాలు.. బి ఆర్ యస్ పార్టీ బలహీన పడకుండా కార్యకర్తలకు మనోధైర్యం కొరకు.. కాంగ్రేస్ పార్టీలో చేరిన బి ఆర్ యస్ కార్పొరేటర్ డివిజన్లలోని అసమ్మతి కాంగ్రేస్ నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని ….వినికిడి..పలు డివిజన్ల లో కాంగ్రేస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ లు ఎన్నికలలో అహర్నిశలు కష్టపడి గెలిపించిన కార్యకర్తలను సంప్రదించకుండా వారి స్వలాభం కొరకు కార్యకర్తలను బలిచేస్తారని పలువురు బి ఆర్ యస్ కార్యకర్తలు గుస్సతో ఉన్నారు.. ? ఈ చేరికలవల్ల కాంగ్రేస్ కు లాభం కంటే కార్యకర్తల అసంతృప్తి వల్ల తలనొప్పిగా మారనున్నదా??*




