అవసరమైతే ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకొని నకిలీ విత్తనాలను కట్టడి చేయాలి.
ఖమ్మం మే 30 (( మన జ్యోతి బ్యూరో )) వెంపటి నాయుడు
డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ పదేండ్ల పాటు ప్రజలను దగా చేసింది.
ప్రజా ప్రభుత్వంలో రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నాం.
వడ్లు అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే నిధులు జమ చేస్తున్నాం.
సన్న రకం వడ్లు అమ్మిన రైతులకు అదనంగా బోనస్ ఇస్తున్నాం.
- ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు.
