Month: August 2025

ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమం అభివృద్ధి పాలన అందించటమే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి

ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు ఏదులాపురం మున్సిపాలిటీ/ఖమ్మం రూరల్ : ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…

కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరు చేయాలని మున్నూరు కాపు సంఘం నాయకులు వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి అందజేశారు

ఖమ్మం ఆగస్టు 28 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు )) కమ్యూనిటీ హల్ కు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయాలి. జిల్లా కలెక్టర్ కు మున్నూరుకాపు సంఘ నాయకుల వినతి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న…

57వ డివిజన్లో రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల కార్పొరేటర్

ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఆగస్టు 24)) రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *57వ డివిజన్ లో రోడ్డు, డ్రైనేజ్…

ఇల్లందు నియోజకవర్గంలో 22 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కోరం  కనకయ్య

భద్రాది జిల్లా (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఆగస్టు 18)) ఇల్లందు నియోజకవర్గంలో రూ. 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఇల్లందు నియోజకవర్గంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర…

79 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్

సత్తుపల్లి పట్టణం – స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమాల్లో పాల్గొన్న..సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 15 )) స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా సత్తుపల్లి…

మున్నేటి ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని బోనాల మహోత్సవం

ఘనంగా గంగ భవాని బోనాలు *ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఆగస్టు 10* మున్నేటి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవాలయం నందు శ్రావణమాసం మూడవ ఆదివారం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే…

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

ప్రపంచ ఆదివాసి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 9 )) భద్రాచలంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య…

సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అకస్మిక తనిఖీ

తిరుమలాయపాలెం ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు. — పారదర్శకంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి — సామాన్యుడు చేతిలో వజ్రాయుధం ఆర్టిఐ చట్టం, — సమాచార హక్కుల కమిషన్, పి వి. శ్రీనివాసరావు. తిరుమలాయపాలెం, ఆగస్టు 03 (( మన…

సూపర్ స్టార్ మహేష్ బాబు 50  పుట్టినరోజు  మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలో మహేష్ బాబు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఏసీపీ గణేష్ ,…

ఖమ్మం అర్బన్ 16 డివిజన్ ముస్లిం మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల ప్రభుత్వం నిర్వహిస్తుంది

ఖమ్మం అర్బన్ 16వ డివిజన్ లో ముస్లిం మైనారిటీ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్ బొమ్మ హై స్కూల్ కాంప్లెక్స్ లో ప్రభుత్వం నిర్వహిస్తుంది ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 7 )) వెంపటి నాయుడుఇందులో ఇంచుమించుగా విద్యార్థినులు 550…

You missed