Month: July 2025

సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో KCR, KTR దిష్టిబొమ్మలు దహనం చేసిన..కాంగ్రెస్ శ్రేణులు

సత్తుపల్లి ((.మన జ్యోతి ప్రతినిధి జూలై 19 ))◆ నిన్న ఖమ్మం జిల్లా పర్యటన లో KTR తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బట్టి గారిపై, శ్రీ తుమ్మల గారిపై,…

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరులో పర్యటించారు

మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరు లో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి *సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జూలై 19* కల్లూరు మండలంలోని కల్లూరు మున్సిపాలిటీ మరియు నారాయణపురం శ్రీరామపురం,ముచ్చవరం,చెన్నూరు రావికంపాడు,పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి ఈ…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోవంద మందికి అన్న ప్రసాద వితరణ

ఖమ్మం, జూలై 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని 11వ డివిజన్ వరదయ్య నగర్ లో శనివారం లయన్స్ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నిరుపేదలకు, కష్టజీవులకు, శ్రామికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

పెనుబల్లి వద్ద సీతారామ జలాలని స్థానిక రైతులు నాయకులతో కలిసి గంగమ్మ పూజ చేసి రైతులకి అందిస్తున్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద

సత్తుపల్లి నియోజకవర్గం– పెనుబల్లి మండలంలో సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జులై 18◆ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి, కృష్ణ జలాల అనుసంధానం నీటిని పెనుబల్లి మండలం వద్ద రైతు సోదరులతో కలిసి నీటిని రైతుల పంట పొలాలకి విడుదల చేసిన……

కేటీఆర్ పై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 18 మాట్లాడేముందు మీ నాన్న గారినీ అడిగి అభివృద్ధి పై మాట్లాడాలిప్రజలు పీకేసినోళ్లు పీకుతామంటే అపహాస్యం గా ఉందిమీ అహంకారం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారు.సీతారామ ప్రాజెక్ట్ రోళ్లపాడు లో కేసీఆర్ శంకుస్థాపన చేస్తే…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర, చంద్రావతిలతో కలిసి మాజీ ఎమ్మెల్సీ పువ్వాడతో భేటీ

ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో జులై 18 )) వెంపటి నాయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి,మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.కేటీఆర్ పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను…

రైస్ మిల్లర్ల యాజమానులతో AMC చైర్మెన్ సమీక్ష సమావేశo

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 18 )) వెంపటి నాయుడురైస్ మిల్లర్లు,ట్రేడింగ్,ప్రాసెసింగ్ సంబంధించి తప్పనిసరిగా మార్కెట్ నుండి లైసెన్స్ పునర్ధరించుకొవాలి…ఇల్లందు మార్కెట్ కమిటిరైస్ మిల్లర్ల యజమానలతో ఈ రోజు మార్కెట్ కార్యాలయం నుందు ఇల్లందు మార్కెట్ కమిటి…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రులు పువ్వాడ, సత్యవతిలతో కలిసి స్వర్గీయ రేగా లక్ష్మీనర్సమ్మకు నివాళులు

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 18 )) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,మెచ్చా నాగేశ్వరరావులు మాజీ…

మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ ని మూసేసింది!

2000, జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్థాన్ లో ప్రారంభించింది! అఫ్కోర్స్! మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యాలయం ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు! న్యూఢిల్లీ జాతీయ దినపత్రిక (( మన జ్యోతి ప్రచురించడం అయినది జులై 05…

సన్నిధి ఆశ్రమంలో అన్నదానం చేసిన కాంగ్రెస్ నేత

మహబూబ్ నగర్ టౌన్ (( మన జ్యోతి ప్రతినిధి జులై 05 )) మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు నెంబర్ 5 కు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బి.అజయ్ కుమార్ వారి తండ్రిగారైన కీర్తి శేషులు…

You missed