46వ డివిజన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన వేముల సత్యనారాయణ గారిని సన్మానించిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ
ఖమ్మం కార్పొరేషన్ జూన్ 29 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు )) ఇటీవల నియమించిన మున్నూరు కాపు సంఘం డివిజన్ కమిటీలలో భాగంగా 46వ డివిజన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన వేముల సత్యనారాయణ గారిని 46…
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య, కోశాధికారిగా కంచె సత్యనారాయణలు ఎన్నికయ్యారు
హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 29 వేదిక జలవిహార్ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులకు ఉత్సాహభరిత వాతావరణంలో సజావుగా, పారదర్శకంగా,ప్రశాంతంగా జరిగాయి.హైదరాబాద్ జలవిహార్ ప్రాంగణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం అత్యున్నత నిర్ణాయక మండలి అయిన అపెక్స్…
ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఆటో డ్రైవర్. మరో యువకుడు మృతి.
“సుబ్లేడు గ్రామానికి చెందిన యువకుడు మృతి” తిరుమలాయపాలెం: జూన్, 26 ((మనజ్యోతి ప్రతినిధి)) గాదరి వెంకన్న ఆటో ద్విచక్రవాహానం ఢీకొని ఆటో డ్రైవరు(35)మరియు యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ నగరంలో చోటుచేసుకుంది.మహబూబాబాద్ నుంచి కేసముద్రం వెళ్లే బిజెపి పార్టీ కార్యాలయం…
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆగిన గుండె
తెచ్చిన లోన్లు కట్టలేక..వచ్చే డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగి మనోవేదన గుండెపోటుతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి నెల్లికుదురు, జూన్ 25 మన జ్యోతి బ్యూరో . వెంపటి నాయుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం…
ఖమ్మం నగర సుందరీకరణ లక్ష్యంగా ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు
పరిశుభ్రమైన ఖమ్మం నగరం తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలి…. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ వరదయ్య నగర్ లో పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో…
రానున్న క్యాబినెట్ విస్తరణలో మున్నూరు కాపు కు మంత్రి పదవి కేటాయించాలి
మున్నూరుకాపు సంఘం 31 వ డివిజన్ ప్రెసిడెంట్ వెంపటి నాయుడు ఖమ్మం జూన్ 25 మన జ్యోతి బ్యూరో ఇంతవరకు మంత్రి పదవి లో మున్నూరుకాపు కు ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమని బిసి లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 10…
నాలుగో డివిజన్లో రాజీవ్ నగర్ గుట్టపై సిసి రోడ్ల శంకుస్థాపనకు విచ్చేసిన *తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం (( మన జ్యోతి బ్యూరో జూన్ 25 ))
మరియు గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ఖమ్మం నగరం మేయర్ పునుకోలు నీరజ మరియు డిప్యూటీ మేయర్ ఫాతిమా మరియు డివిజన్ కార్పొరేటర్లు మరియు డివిజన అధ్యక్షులు పలు డివిజన్ నాయకులు పాల్గొనడం…
రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ
హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 24 వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడని లంచగొండి అధికారులు అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ ఏఈ మనీషా రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్…
ఎనిమిది వేల లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి
సంగారెడ్డి జిల్లా మునీపల్లి మండలం (( మన జ్యోతి బ్యూరో జూన్ 24 )) పట్లోళ్ల నాగలక్ష్మి, బుధేరా గ్రామ పంచాయతీ, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా.పంచాయతీ కార్యదర్శి బుధేరా గ్రామపంచాయతీ కార్యాలయంలో, మెదక్ రేంజ్లోని ACB అధికారులు అధికారిక అనుకూలంగా…
