ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 18

మాట్లాడేముందు మీ నాన్న గారినీ అడిగి అభివృద్ధి పై మాట్లాడాలి
ప్రజలు పీకేసినోళ్లు పీకుతామంటే అపహాస్యం గా ఉంది
మీ అహంకారం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారు
.సీతారామ ప్రాజెక్ట్ రోళ్లపాడు లో కేసీఆర్ శంకుస్థాపన చేస్తే ఎందుకు రీ డిజైన్ లో మార్చారు .ఇంట్లో సరిచేసుకోలేని సన్నాసులు దేశ రాజకీయాలు చేస్తారట

అసెంబ్లీ లో బుద్ధి చెప్పినా పార్లమెంట్ లో బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదు
బనకచర్ల మీద కాళేశ్వరం పైన బొక్కినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేర పెద్దాయన ను ఇబ్బంది పెట్టేలా కేటీఆర్ రాజకీయం

పిచ్చి మాటలు రోత మాటలు మాట్లాడి రాజకీయాలు దిగ జార్చోద్దు విందుల్లో విలాసాల్లో మునిగి గోదావరి కృష్ణా నదుల వాటాలు దారాదత్తం ఏ మొహం పెట్టుకుని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు
మీ పాలనలో జరిగిన విధ్వంసం సరి చేసేందుకు ఇంత కాలం పట్టిందిరైతు శవాల పై పేలాలు ఏరుకుని అధికారం లోకి రావాలని మీ కలలు కలగానే మిగులుతాయి

ముఖ్యమంత్రి పై మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం తో మాట్లాడాలి
మీ పాలనలో పడావు పడ్డ సీతారామ ప్రాజెక్ట్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం

రాజీవ్ లింక్ కెనాల్ తో సాగర్ ఆయకట్టు కు గోదావరి నీళ్ళు అందిస్తున్నాం

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed